Tag #Center’s efforts #strenghten #education sector #Union Minister Kishanreddy

విద్యా రంగం బలోపేతానికి కేంద్రం కృషి

– కేంద్ర, రాష్ట్ర విభాగాలతో ‘దిశ’ సమావేశం – పౌర సేవలపై సమీక్ష నిర్వహించాం – మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, అలాగే స్మార్ట్ క్లాసులు, డిజిటల్ క్లాసులు వంటి సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేయడానికి…