దక్షిణాదిపై కేంద్రం వివక్ష

– పోరాటానికి దక్షిణాది రాష్ట్రాలు సిద్ధం కావాలి – డి-లిమిటేషన్, 50 శాతం ఎంపీ స్థానాల పెంపుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలు డి-లిమిటేషన్పై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 50…
