రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్రం వివక్ష

– పొలిటికల్ సైన్స్ జాతీయ సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం కాళోజీ జంక్షన్, హనుమకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : రాష్ట్రాల నుంచి ఆదాయాన్ని పొందుతున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధిపై నిర్లక్ష్యం, వివక్ష వహిస్తున్నదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో పాపులిస్ట్ పాలసీస్ ఇన్…
