కేంద్రం జోక్యం చేసుకోవాలి

– గ్యాస్ కొరతపై పెట్రోలియం మంత్రికి కేటీఆర్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: వాణిజ్య, గృహ అవసరాల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరతపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు (కేటీఆర్) కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ…
