Tag #center into politics #advocates #BJP Chief

రాజకీయ సంస్కృతిని మార్చాలి

న్యాయవాదులకు బీజేపీ చీఫ్‌ పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: న్యాయం కోసం ఎలా పనిచేస్తామో ప్రజల సేవలో కూడా అలాంటి అంకితభావంతో పనిచేయాలి అని న్యాయవాదులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా బార్‌ అసోసియేషన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను కూడా అడ్వకేట్‌ కమ్యూనిటీకి చెందినవాడినే అయినందున ఈ వేదికపై…