మాట్లాడిన ప్రతీసారి కన్ఫ్యూజ్ చేస్తున్నారు
డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానంలో కేంద్రం ధాన్యం కొంటుందా..లేదా..? ఎంత బియ్యం సేకరిస్తారో స్పష్టం చేయండి రాజ్య సభలో టిఆర్ఎస్ ఎంపి కె కేశవ రావు : తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యాన్ని కొంటుందో స్పష్టం చేయాలని టిఆర్ఎస్ ఎంపి కేశవరావు డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ గురించి ఎన్నో సార్లు చర్చించామని మంత్రి అంటున్నారని,…