రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ

ఇరాన్ కీలక ప్రకటన ఆ క్రెడిట్ తనదేనని ప్రకటించుకున్న ట్రంప్ ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పేర్కొన్నారు. గ్రినిజ్ సమయం ప్రకారం ఉదయం 4 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందంటూ ఆ క్రెడిట్ తనదేనని ప్రకటించుకున్నారు. ఆ వెంటనే అలాంటిదేమీ…
