1 నుండి పత్తి కొనుగోలుకు సీసీఐ చొరవ చూపాలి

– కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్కు మంత్రి తుమ్మల లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: రాష్ట్రంలో సీసీఐ అక్టోబర్ 1వ తేదీ నుండి పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను రాష్ట్ర వ్యవసాయ. జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ ద్వారా కోరారు.…
