రాష్ట్రంలో నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు

– రాష్ట్రప్రభుత్వ విన్నపాన్ని మన్నించిన సీసీఐ -కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండిలు వెంటనే స్పందించారు – పత్తి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి – వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల…
