రాష్ట్రంలో నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు

– గడువు పొడిగించిన సీసీఐ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు రాష్ట్రంలోని రైతుల నుంచి పత్తి కొనుగోళ్లను ఈ నెలాఖరు వరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పొడిగించింది. కొనుగోళ్ల పొడిగింపుపై మంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ కేంద్ర జౌళి శాఖ జాయింట్ సెక్రటరీకి…
