రాజస్థాన్లోనూ ఐటి దాడులు
మంత్రి ఫ్యాక్టరీలో ఐటి సోదాలు జైపూర్, సెప్టెంబర్ 7 : దేశంలో ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు అనేవి సర్వ సాధారణమై పోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు విపక్ష పాలిత రాష్టాల్రే లక్ష్యంగా నిత్యం ఏదో ఒకచోట సోదాలు నిర్వహిస్తున్నాయి. బుధవారం ఉదయం పశ్చిమబెంగాల్ న్యాయశాఖ మంత్రి ఇండ్లపై సీబీఐ అధికారులు దాడులు…