ప్రభుత్వ పరిశీలనకు కులగణన నివేదిక

-ఇది విశ్వసనీయమైంది: కమిటీ స్పష్టీకరణ – కేబినెట్లో చర్చించిన తర్వాత తుది నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 19: రాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి శనివారం తమ నివేదికను సమర్పించింది. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్…
