కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిపై కేసు కొట్టివేత

– తీన్మార్ మల్లన్న పెట్టిన కేసును డిస్మిస్ చేసిన హైకోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 1: మేడిపల్లి పోలీసు స్టేషన్ లో బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు, బిఆర్ఎస్ సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిలపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును శుక్రవారం హైకోర్టు…
