Tag #cargo rope #incident #6 died #Pavgadh hills #Gujarat

కార్గో రోప్‌వే తెగి ఆరుగురి మృతి

– గుజరాత్‌లో ప్రమాదం గాంధీనగర్‌, సెప్టెంబర్‌ 6: గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లాలో శక్తి పీఠమైన పావగఢ్‌ కొండ ఆలయం వద్ద శనివారం మధ్యాహ్నం గూడ్స్‌ రోప్‌వే వైర్‌ తెగి ఆరుగురు మృతిచెందారు. కొండపైకి నిర్మాణ సామగ్రిని తరలించడానికి ఉపయోగించే కార్గో ట్రాలీ కేబుల్స్‌ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక…