దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

– ఏడుగురు నిందితుల అరెస్ట్ - కారు డ్రైవర్ మధు సూత్రధారిగా గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 13: శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీని పోలీసులు ఛేదించారు. కారులో వెళుతున్న వ్యాపారిని అడ్డగించి దోచుకున్న కేసులో పోలీసులు వెంటనే దుండుగులను పట్టుకోగలిగారు. దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. జడ్చర్లలో శుక్రవారం…
