మహారాష్ట్రలో అదుపుతప్పి కారు బోల్తా

– ముగ్గురు మహిళలు, ఓ బాలిక దుర్మరణం – మృతులను కాగజ్నగర్ వాసులుగా గుర్తింపు కాగజ్నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: క్రిస్మస్ పండగపూట దేశంలో పెను విషాదాలు చోటుచేసుకున్నాయి. గురువారం తెల్లవారుజామున కర్ణాటకలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 17మంది మృతిచెందిన ఘటన జరిగి కొన్ని గంటలు కూడా గడవకముందే మహారాష్ట్రలో మరో ప్రమాదంలో నలుగురు…
