ఈవీఎంలపై ఇక అభ్యర్థుల ఫోటోలు

– వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం న్యూదిల్లీ,సెప్టెంబర్17: ఈవీఎం మిషిన్పై గుర్తులే కాకుండా అభ్యరథుల షోటోలు కూడా ఉండేలా చర్యలు చేపడతామని ఈసీ తెలిపింది. వోటర్లు కన్ఫ్యూజ్ అవుతూ కొన్ని సార్లు ఒకరికి వేయాల్సిన వోటు మరొక అభ్యర్థికి వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇకనుంచి ఆ కన్ఫ్యూజన్ కు తావు లేకుండా మరింత క్లారిటీగా ఈవీఎం…
