రెనోవా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ

– ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా.. ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని, క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బుధవారం నగరంలో 300 బైకులతో భారీ బైక్ ర్యాలీని నిర్వహించింది. క్యాన్సర్ను జయించడం సాధ్యమే.. భయం వీడండి.. అవగాహనే మీ రక్షణ కవచం అనే…
