పోలీస్ నిఘా నీడలో క్యాంపస్ – అరెస్టులకు రంగం సిద్ధం

కాళోజి జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర, జులై 5 : కాకతీయ విశ్వవిద్యాలయంలో 23వ స్నాతకోత్సవం సందర్భంగా పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ రాక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు స్నాతకోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్, ఇంటలిజెన్స్ విభాగాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. గత…
