ఖమ్మం జిల్లాలో జోరుగా క్యాంప్ రాజకీయాలు

– ఛైర్ పర్సన్ల ఎన్నికపై ఉత్కంఠ – కొత్తగూడెంలో రసపట్టు రాజకీయం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఏడు పురపాలికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఈ నెల 16న ఛైర్ పర్సన్ ఎన్నిక జరగనుంది. ఆ పార్టీ అభ్యర్థులే ఛైర్మెన్ లు గా ఎన్నికవనున్నారు. ఖమ్మం జిల్లా…
