బాధితులకు బాసటగా కాల్ సెంటర్

– పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్, మరొకరిపై విచారణ – ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యునిపై క్రిమినల్ కేసు – ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపే చర్యలు – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు చోటులేకుండా ప్రభుత్వం తీసుకుంటున్న గట్టి చర్యలు ప్రజలను…
