మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి
ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థినిగా పాల్వాయి శ్రవంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. పాల్వాయి శ్రవంతి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఈ మేరకు సీఈసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ముకుల్ వాస్నిక్ పేరిట ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ..మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి…