Tag business

భద్రతా పరిస్థితుల నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటలకే కన్నాట్ ప్లేస్‌లో దుకాణాలు మూసివేత

న్యూదిల్లీ, జూలై 23: దేశ రాజధాని న్యూదిల్లీ  ప్రముఖ వాణిజ్య కేంద్రం కన్నాట్ ప్లేస్ (CP) పరిసరాల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా అక్కడి అన్ని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు గురువారం (జూలై 23) సాయంత్రం 6.30 గంటలకే మూసివేయాలని న్యూదిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (NDTA) అత్యవసర సలహా సర్క్యులర్ జారీ చేసింది. ఎన్‌డీఎంసీ (NDMC) చైర్మన్, వైస్ చైర్మన్ సూచనల మేరకు…

ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌ ‌పటిష్టంగా అమలు

ప్రభుత్వ శాఖలకు సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ అభినందన బిజినెస్‌ ‌రిఫార్మస్ ‌యాక్షన్‌ ‌ప్లాన్‌ ‌రూపకల్పనకు అధికారులతో సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌ను పటిష్టంగా అమలు చేయడంలో పలు సంస్కరణలను చేపట్టడం ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థాయిలో(టాప్‌ అఛీవర్స్) ‌నిలిపినందుకు ప్రభుత్వం లోని పలు శాఖలను రాష్ట్ర ప్రభుత్వ…