మహిళలు వ్యాపార రంగంలో రాణించాలి

– కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: దేశ జీడీపీ పెరగాలంటే మహిళలు వ్యాపార రంగంలో ముందుకొచ్చి రాణించాలని కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. హైటెక్ సిటీ టెక్ మహీంద్రాలో శుక్రవారం జరిగిన సీఐఐ ఇండియన్ ఉమెన్ అప్లిఫ్ట్ -వాయిస్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో…
