ఎంజిబిఎస్ నుంచి బస్సుల నిలిపివేత

– ఉప్పల్, జెబిఎస్, ఆరాంఘర్ నుంచి సర్వీసులు – ఎక్స్ వేదికగా ఎండి సజ్జనార్ వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్27: మూసీ నదికి భారీ వరద కారణంగా ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఇక్కడి నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘ఎక్స్’ వేదికగా ప్రయాణికులకు సూచనలిచ్చారు. ప్రయాణికులు ఎంజీబీస్కు…
