బస్సు బోల్తా.. నలుగురు ప్రయాణికుల మృతి

– నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – క్షతగాత్రులను హాస్పిటల్కి తరలింపు – సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలంలోని గన్నారం శివారులో ఉన్న బ్రహ్మంగారి ఆలయం సమీపంలో 44వ జాతీయ రహదారిపై టూరిస్ట్ బస్సు అర్ధరాత్రి 2…
