బస్సులో మంటలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : హైదరాబాద్లోని ఎంజీబీఎస్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మంగళవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మహబూబ్నగర్, గద్వాల వైపు వెళ్లే బస్సులు ఆగే ప్రాంతంలో ఈ బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతో బస్సు దిగి ప్రయాణికులు పరుగులు…
