సర్కార్ నడవట్లేదు.. సర్కస్ నడుపుతున్నారు

– బస్ ఛార్జీల పెంపుతో కుటుంబాలపై భారం – మహిళలకు ఉచితబస్సు..మగాళ్లపై ఛార్జీల భారం – బస్ భవన్ వద్ద బిఆర్ఎస్ నేతల ఆందోళన – ఎండీ నాగిరెడ్డికి కెటిఆర్ వినతిపత్రం హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్9: రాష్ట్రంలో సర్కారు నడపట్లేదు.. సర్కస్ నడుపుతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. బస్ భవన్ వద్ద నిరసనలో…
