Tag #Bus accident #mother and child died #ponnam express shock

మెదక్‌కు చెందిన తల్లీకూతుళ్ల దుర్మరణం

– క‌ర్నూలు జిల్లా బ‌స్సు ప్ర‌మాదంలో.. హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని మెదక్‌ ‌జిల్లాకు చెందిన తల్లీకుమార్తె కూడా మృతిచెందారు. మృతులను శివ్వాయిపల్లికి చెందిన సంధ్యారాణి (43), చందన (23)గా పోలీసులు వెల్లడించారు. కుమార్తె చందనను బెంగళూరులో డ్రాప్‌ ‌చేసేందుకు సంధ్యారాణి వేమూరి…