విద్యారంగాన్ని విస్మరించిన బడ్జెట్
– పీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గాను ఈరోజు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు ఆశా జనకంగా లేవని పి టీ ఎఫ్ జిల్లా అధ్యక్షులు అశోక్ ఆరోపించారు. మొత్తం బడ్జెట్ 3,24,234 కోట్లు కాగా అందులో…
