తెలంగాణను నిర్లక్ష్యం చేసిన కేంద్రం

సాగునీటి ప్రాజెక్టులకు నిధులేవి? ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రాల ఆదాయ వాటా తగ్గించే చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు.…
