బహుజన రాజ్యంలో పోడు భూములకు పట్టాలు
ఆదివాసీలను ఇబ్బంది పెడితే సహించేది లేదు రాష్ట్రాన్ని నష్టాల బాట పట్టించిన కేసీఆర్ బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 13 : ఆదివాసీలు ఎంతో కష్టపడి పోడు వ్యవసాయం చేస్తుంటే ప్రభుత్వం వారిపై అతి దారుణంగా దాడులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు నమోదు చేస్తున్నారని, ఇటువంటి చర్యలకు…