బడ్జెట్ ప్రతులను చింపేసిన బీఆర్ఎస్
– ఆరు గ్యారెంటీలపై సభలో నినాదాలు – బడ్జెట్ బహిష్కరిస్తూ వాకౌట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20 : అసెంబ్లీలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి గా మోసమని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మం డిపడింది. బడ్జెట్ను నిరసిస్తూ ప్రతిపక్ష బీఆర్ ఎస్ సభ్యులు ప్రతులను చింపిపారేశారు. అనంతరం…
