మూసీపై బీఆర్ఎస్, బీజేపీల గోల

– గుజరాత్ వెళ్లి వివరాలు తెలుసుకోవాలి – మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2:హైదరాబాద్ నగరంలో మూసీ ప్రక్షాళన చేసి గోదావరి నీటిని తెచ్చి కలపాలని సీఎం రేవంత్రెడ్డి యత్నిస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్లు అడ్డుపడుతున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. మూసీ ప్రక్షాళనతో నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సబర్మతి నది…
