Tag #BRS propaganda #against #Singareni #Minister Ponnam

సింగరేణిపై బీఆర్‌ఎస్‌ ‌దుష్ప్రచారం

– కవిత ప్రశ్నలకు సమాధనం చెప్పండి – మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 21: సింగరేణిపై బీఆర్‌ఎస్‌ ‌నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మండిపడ్డారు. గత ప్రభుత్వం 30 శాతం అధిక కేటాయింపులతో టెండర్లు అప్పగించిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో కాంట్రాక్టులు పొందిన వాళ్లు.. ఇప్పుడు చెడ్డవాళ్లయ్యారా అని మంత్రి…