కారు ఇక కాంటాకే
కమీషన్ల కోసం అన్ని మిషన్లు పాలించమంటే పదేళ్ళు ఫామ్ హౌస్లో పడుకున్నారు ఆర్ఆర్ఆర్ను లక్ష మెజారిటీలో గెలిపించాలి మంత్రి పొంగులేటి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : తెలంగాణను పాలించమని ప్రజలు పదేళ్ళు అధికారం ఇస్తే ఫామ్ హౌస్లో పడుకున్నారని, గడీల పాలనను బద్దలు కొట్టి గద్దె దింపగానే మళ్ళీ ప్రజలు గుర్తుకు వచ్చారా అని…