నిర్లక్ష్యానికి గురైన విద్య, వైద్య రంగాలు

– బీఆర్ఎస్ పాలనపై ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజం సుబేదారి, ప్రజాతంత్ర, జూలై 13: బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్య రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, అభివృద్ధిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే నేడు రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు హరగోపాల్ అన్నారు. హనుమకొండ హరిత హోటల్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం…
