అప్పుల వారసత్వానికి ఆద్యులు ఎవరు?

మీ హయాంలో అక్షరాలా రూ.7 లక్షల కోట్ల అప్పులు మంత్రి కేటీఆర్ ఆరోపణలకు మంత్రి సీతక్క కౌంటర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్16: పదేళ్ల పాలనలో లక్షల కోట్ల అప్పులు చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుల పేరుతో అందినకాడికి అప్పులు తీసుకున్నారు. ఈ లెక్కలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక బయటపెట్టింది. అసెంబ్లీ సాక్షిగా అన్ని వివరాలను…