ప్రజా పాలనపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా..?
కౌశిక్ రెడ్డిపై కేసు దుర్మార్గం కేసులతో ప్రతిపక్షాలను బెదిరించే యత్నం మండిపడ్డ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ ఎఇఇ సివిల్ ఉద్యోగుల జాబితా విడుదల చేయండి : టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి కెటిఆర్ ఫోన్ సిరిసిల్లలో నేత కార్మికుడు పల్లె యాదగిరి ఆత్మహత్య కాదు..ప్రభుత్వ హత్యేనన్న కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 :…