ఏఐసీసీ డైరెక్షన్ మేరకే చేరికలు
ఫిరాయింపులకు వ్యతిరేకమైనా అనివార్యం దళితులకు వ్యతిరేకంగా మోదీ, కేసీఆర్ కుట్రలు మాజీ ఎంపి, కాంగ్రెస్ నేత మధుయాష్కీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : ఏఐసీసీ డైరెక్షన్ మేరకే చేరికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీగౌడ్ అన్నారు. పార్టీ ఫిరాయింపులకు పార్టీ వ్యతిరేకమైనా తెలంగాణలో అనివార్య మైందని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వస్తాం అనుకున్నామని…