కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : కడ్తాల మండలం మైసిగండి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సభవత్ వినోద్ నాయక్, రాము నాయక్, సాయి నాయక్, సాయి కమార్ నాయక్ లు మైసిగండి గ్రామంలో టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వారిని కాంగ్రెస్ పార్టీ కాండువ…