మేడారం పూజారి కుమారుడికి పరామర్శ
– ఘటనకు మంత్రులదే బాధ్యత – ప్రతిపక్ష నేత మధుసూదనాచారి వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: మేడారం గద్దెల వద్ద గతనెల 25న జరిగిన ప్రమాదానికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి…
