యాదాద్రి ఆలయ ధర్మకర్తల బోర్డు ఏర్పాటు హర్షణీయం

వేములవాడకు కూడా ట్రస్ట్ బోర్డు ఉండాలి బోర్డులో గిరిజన సభ్యుడిని నియమించాలి యాదాద్రిలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మించాలి ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 1 యాదాద్రి దేవాలయానికి ధర్మకర్తల బోర్డు కోసం బిల్లును ప్రవేశపెట్టడాన్ని అభినందిస్తున్నానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అయితే ఈ బిల్లులో…
