బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్కు బెయిల్ మంజూరు
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/12/BRS-leader-Errolla-Srinivas-granted-bail-768x463.jpg)
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం శ్రీనివాస్కు షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. రూ.5 వేల పూచీకత్తు, ఇద్దరి ష్యూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. విచారణకు…