భద్రాచలం ఆలయ అభివృద్ధిపై మంత్రుల సమీక్ష
దేవస్థానం అధికారులతో ముగ్గురు మంత్రులు సమీక్ష సమగ్ర నివేదికలతో హాజరు కావాలి నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది భద్రాచలం, ప్రజాతంత్ర మార్చి 06 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి చేయవలసిన పనులపై బుధవారం నాడు సచివాలయంలో మంత్రులు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ…