ఈ కార్ రేసింగ్పై చర్చకు బిఆర్ఎస్ పట్టు

భూ భారతిపై చర్చను అడ్డుకునే యత్నం నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ రాష్ట్ర శాసనసభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బిజెపి ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం, తదితర పరిణామాలతో సభలో గందరగోళం ఏర్పడిరది. దీంతో స్పీకర్…
