కోదండరాం… ఎమ్మెల్సీ పదవీ రాగానే గొంతు మూగపోయిందా..?

హరీష్రావు సూటి ప్రశ్న విద్యార్థులకు, నిరుద్యోగుల గొంతుక అవుతానన్న టిజేఏసి ఛైర్మన్, ఎమ్మెల్సీ కోదండరాం ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవీ రాగానే గొంతు మూగపోయిందా? అని హరీష్రావు వ్యంగ్యంగా అన్నారు. టిజేఏసి ఛైర్మన్ కోదండరాం ఎందుకు మౌనంగా అంటున్నారనీ, నిరుద్యోగుల ఎజెండానే నా ఎజెండా అని కోదండరాం అన్నారనీ…
