ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత

– వ్యవసాయ శాఖ కమిషనర్కు వినతిపత్రం సమర్పణ – సచివాలయం ముందు ఆకస్మిక ధర్నా – కేటీఆర్, హరీష్ తదితరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: రైతు సమస్యలు, పంట నష్టం, యూరియా కొరతపై బీఆర్ఎస్ నేతలు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద శనివారం నిరసన చేపట్టారు. అన్నదాతల సమస్యలను…
