Tag BRS & BJP Members opt out

పోటీ నుంచి తప్పుకున్న బిఆర్‌ఎస్‌

జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీ ఏకగ్రీవం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్లు నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.బలం లేకపోవడంతో స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నికలకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు దూరంగా ఉన్నాయి.  జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీలో 15 మంది సభ్యులకు గాను…

You cannot copy content of this page