అబద్ధాలు చెప్పడంలో బీఆర్ఎస్, బీజేపీ దిట్ట

– అప్పుడు అభివృద్ధి సాధ్యం కానిది ఇప్పుడు అవుతుందా? – బీజేపీి పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదు ? – మంత్రి పొంగులేటి ప్రశ్న హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ గెలుపు తథ్యమని తెలిసి బీఆర్ఎస్, బీజేపీలు లేనిపోని అబద్ధాలతో…
