పరువు నష్టం కలిగించేలా వార్తల ప్రసారం
– కోర్టును ఆశ్రయించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ \హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తనపై విÖడియా, సోషల్ విÖడియా, యÖట్యూబ్లో పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. తన కుమారుడు భగీరథ్పై పోక్సో కేసుతో తనపై దుష్ప్రచారం…
